Breaking News

కొత్త సంవత్సరం వేళ ఆ లింక్‌లపై జాగ్రత్త..


Published on: 31 Dec 2025 12:01  IST

మరికొద్ది గంటల్లో 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరం వేళ పోలీసులు ఇప్పటికే పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అర్ధరాత్రి రోడ్లపై తిరగవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం నూతన సంవత్సరం సందర్భంగా వచ్చే మెసేజ్‌లపై జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చిరిస్తున్నారు పోలీసులు. న్యూఇయర్ విషెస్ పేరిట వచ్చే లింక్ మెసేజ్ మోసాలపై హెచ్చరికలు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి