Breaking News

ఒక్క సెకన్ ఆగితే ప్రాణం దక్కేది..


Published on: 09 Jan 2026 18:24  IST

అసలు వాహనాలు ఎందుకు అంత త్వరగా మంటలు అంటుకుని తగలబడుతున్నాయి అనే విషయంపై క్లారిటీలు లేవు.. అయితే.. ముఖ్యంగా నిర్లక్ష్యం, నిబంధనలను పాటించకపోవడం, ఏం కాదులే అనే పిచ్చి ధీమా.. ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.. అంతేకాకుండా ప్రాణాలు తీస్తున్నాయి.. అన్నమయ్య రాయచోటిలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోడం కలకలం రేపింది.. బైకర్ నిర్లక్ష్యంతో.. బైక్ లారీ రెండు తగలబడ్డాయి.. బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

Follow us on , &

ఇవీ చదవండి