Breaking News

ట్రంప్ కు మోదీ కాల్ చేయకపోవడం వల్లే..


Published on: 09 Jan 2026 18:26  IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కాల్ చేయకపోవడం వల్లే రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఆగిందని అమెరికా వాణిజ్య విభాగ కార్యద ర్శి హోవర్డ్ లుత్నిక్ అన్నారు. తాజాగా ఆయన ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) ఎప్పుడో కుదరాల్సి ఉంది. అయితే, అది చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తోంది.దీనికి కారణం ప్రధాని మోదీనే అని అమెరికా అధికారి లుత్నిక్ తెలిపారు. ‘‘ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది.

Follow us on , &

ఇవీ చదవండి