Breaking News

నల్లమల సాగర్‌ లింక్‌ను ఆపాల్సిందే


Published on: 05 Jan 2026 12:21  IST

గోదావరి నీటి వాటాలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గోదావరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిం చిన పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టు విస్తరణ పనులను అడ్డుకునేందుకు న్యాయపోరాటాన్ని ఉధృతం చేసింది.ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభు త్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి