Breaking News

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పెంపునకు చర్యలు


Published on: 06 Jan 2026 19:07  IST

భవిష్యత్ తరానికి మంచి జీవితాన్ని అందించడమే లక్ష్యంగా జీవో 41 ద్వారా ఈవీ పాలసీని తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈవీ పాలసీ, ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. దీనిపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు.గడిచిన సంవత్సర కాలంలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయని మంత్రి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి