Breaking News

సాయిబాబా కుటుంబానికి చంద్రబాబు పరామర్శ


Published on: 05 Jan 2026 14:33  IST

ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన టీడీపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు పిన్నమనేని సాయిబాబా కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. బేగంపేట భగవంతాపూర్‌లోని సాయిబాబా ఇంటికి వచ్చిన చంద్రబాబు.. సాయిబాబా భార్య, కుమారులను యోగక్షేమాలను తెలుసుకున్నారు. సుమారు అర్థగంట సేపు అక్కడే గడిపి సాయిబాబా కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి