Breaking News

చైనా మాంజా సమాచారం ఇస్తే నజరానా..


Published on: 30 Dec 2025 11:56  IST

ప్రాంణాంతకంగా మారుతున్న చైనా మాంజా అమ్మకందారుల సమాచారం ఇస్తే ఐదు వేల రూపాయలు నజరానా ఇవ్వడంతో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender) తెలిపారు. బంజారాహిల్స్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనా మాంజా వల్ల జరుగుతున్న అనేక అనర్ధాలు తన దృష్టికి వచ్చాయని, పోలీసులు ఈ మాంజాను నిషేధించినా కొందరు రహస్యంగా అమ్ముతున్నారని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి