Breaking News

నిబంధనలకు 'నీళ్లు'.. నీటి నాణ్యత గాలికి..


Published on: 05 Dec 2025 13:53  IST

స్వచ్ఛమైన నీటినే తాగాలి. దీనికి తగినట్టే ప్రస్తుతం జనం మినరల్ బాటపట్టారు. ఎంత ఖరీదైనా సరే.. ఆ నీటినే కొనుక్కుని మరీ తాగుతున్నారు. అయితే మనం తీసుకునే ఈ నీరు నాణ్యమైనదేనా? అనే ఆలోచన చాలా మందికి ఉండటం లేదు. ఆర్వో వాటర్ ప్లాంట్ అని కనిపిస్తే చాలు.. అక్కడి నుంచే నీటిని కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. మరోవైపు నీటి వ్యాపారం బాగుండటంతో వీధికొకటి చొప్పున మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా యి. కాకినాడ జిల్లాలో తాగు నీటి శుద్ధి ప్లాంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. 

Follow us on , &

ఇవీ చదవండి