Breaking News

భారీగా పెరిగిన వెండి ధరలు..


Published on: 31 Dec 2025 17:09  IST

ఒక వైపు పెరుగుతున్న వెండి ధరలు పెట్టుబడిదారులను ధనవంతులను చేయగా మరోవైపు ఈ పెరుగుదల కారణంగా దేశంలో 44 మంది వెండి వ్యాపారులు దివాళా తీశారు. ప్రపంచవ్యాప్తంగా వెండి ధరల పెరుగుదల సంక్షోభానికి దారితీసిందని, దీని ఫలితంగా నగరంలో 44 మంది వ్యాపారులు దివాలా తీసినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరు మొత్తం రూ.3,500 కోట్ల విలువైన అప్పులను చెల్లించడంలో విఫలమయ్యాయని, దీనివల్ల వారు దివాలా ప్రకటించాల్సి వచ్చిందని నివేదిక పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి