Breaking News

చీకటి పాలన నుంచి.. పారదర్శక పాలన దిశగా..


Published on: 31 Dec 2025 16:52  IST

కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రం చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా ముందుకు సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని.చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెట్టారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.అమరావ తి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి