Breaking News

సత్యవర్థన్‌ కేసులో ఇద్దరికి రిమాండ్‌


Published on: 02 Dec 2025 12:36  IST

ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో ఇద్దరు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అనుచరులు కొమ్మా కోటేశ్వరరావు(ఏ2), తేలప్రోలు రాము(ఏ3), వజ్రకుమార్‌(ఏ6), ఎర్రంశెట్టి రామాంజనేయులు(ఏ9), చేబ్రోలు శ్రీనివాసరావు(ఏ11), వేణు(ఏ12) నిందితులుగా ఉన్నారు. వాళ్లంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు.నిందితుల్లో తేలప్రోలు రాము, వజ్రకుమార్‌ ఆ వారెంట్‌ను రీకాల్‌ చేయించుకోవడానికి సోమవారం కోర్టుకు హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి