Breaking News

ఇండోనేషియా రక్షణ మంత్రి భారతలో పర్యటన..


Published on: 27 Nov 2025 13:58  IST

ఇండోనేషియా రక్షణ మంత్రి స్జాఫ్రీ స్జామ్‌సోద్దీన్ భారత పర్యటన రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత వేగవంతం చేస్తోంది. ఈ పర్యటనలో “బ్రహ్మోస్” సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఒప్పందం కీలకంగా మారనుంది. భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని ఇండోనేషియాకు విక్రయించే విషయంలో రష్యా కూడా సానుకూల సంకేతాలను ఇచ్చింది. ఫలితంగా ఈ ప్రక్రియ వేగవంతమైంది.

Follow us on , &

ఇవీ చదవండి