Breaking News

కొండారెడ్డి కేసులో మరో కీలక పరిణామం


Published on: 26 Nov 2025 12:35  IST

వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి పై నమోదైన డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై పీటీ వారెంట్‌ను అనుమతించింది విజయవాడ కోర్టు. ఇంజనీరింగ్ విద్యార్థులతో బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను ఏపీకి ఆయన తెప్పించుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. బెంగళూరు నుంచి ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ను ఏపీకి తీసుకువస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను ఆగస్టులో విజయవాడలో పట్టుకున్నాయి ఈగల్, టాస్క్‌ఫోర్స్ బృందాలు.

Follow us on , &

ఇవీ చదవండి