Breaking News

డేటా ఆధారిత పాలన అత్యంత కీలకం


Published on: 06 Nov 2025 15:00  IST

డేటా డ్రైవెన్‌ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి