Breaking News

క్రికెట్ కోసం పరీక్షలు రాయనని బెదిరించా..


Published on: 05 Nov 2025 15:53  IST

మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి, యువ స్పిన్నర్ శ్రీ చరణి ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయ్యింది. అయితే ఆమెకు సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఎన్నో కష్టాలు పడింది. క్రికెట్ కోసం ఎగ్జామ్స్ రాయనని తన తండ్రిని తరుచూ బెదించేదానినని ఆమె తెలిపింది. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో ఏపీ మంత్రి నారా లోకేశ్తో శ్రీ చరణి ఇంటరాక్షన్ జరిగింది. ఈ క్రమంలో అనేక విషయాలను ఆమె వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి