Breaking News

రాయదుర్గంలో డ్యుయిష్‌ బోర్స్‌ జీసీసీ


Published on: 05 Nov 2025 12:15  IST

డ్యుయిష్‌ బోర్స్‌ కంపెనీ విస్తరణలో భాగంగా రాయదుర్గంలో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేల్‌ హాస్పర్‌, కంపెనీ ప్రతినిధులతో కూడిన బృందం సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసింది. డ్యుయిష్‌ బోర్స్‌ జీసీసీతో వచ్చే రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు దక్కుతాయని జర్మనీ బృందం సీఎంకు వివరించింది. జీసీసీ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్న జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి