Breaking News

సిగాచి మృతులకు రూ.కోటి ఇచ్చారా?


Published on: 05 Nov 2025 12:00  IST

సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతిచెందిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం తరఫున ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఇచ్చారా? బాధితులకు ఇప్పటివరకు ఎంత పరిహారం అందజేశారు? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే నిపుణుల కమిటీ చేసిన సిఫారసులపై అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది.ప్రమాదానికి కారకులైన యాజమాన్య ప్రతినిధులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడంప్టై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి