Breaking News

బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం ఇస్తాం!


Published on: 05 Nov 2025 10:43  IST

పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు భారత్‌పై కన్నెత్తి చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం హెచ్చరించారు. వారు మళ్లీ దాడి గురించి ఆలోచించినా బుల్లెట్‌లకు బుల్లెట్లతోనే సమాధానం ఇస్తాం అని స్పష్టం చేశారు. బీహార్ ప్రతిపాదిత రక్షణ కారిడార్‌లో తయారు చేసిన పేలుడు పదార్థాలను ఈ ఉగ్రవాదులపై ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు.గత కాంగ్రెస్ పాలనకు భిన్నంగా మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశ భద్రతకు కట్టుబడి ఉందని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి