Breaking News

రూ. కోట్లు మింగిన ఫ్లడ్‌లైట్లు.. వెలిగిందే లేదు


Published on: 20 Jan 2026 18:17  IST

కడపలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు పదిహేను వేల మంది కూర్చుని వీక్షించేలా క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభించారు. 2011లో ప్రారంభించగా.. నాలుగేళ్ల పాటు వరుసగా రంజీ మ్యాచ్‌ల నిర్వహణతో స్టేడియం కళకళలాడింది. ఆపై పదేళ్లుగా ఒక్క రంజీ మ్యాచ్‌ కూడా ఆడించింది లేదు. అయినా రెండేళ్ల కిందట అత్యా ధునిక ప్రమాణాలతో రూ.కోట్లు వెచ్చించి ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ రంజీ మ్యాచ్‌లు కేటాయించుకునేలా ఆంధ్ర క్రికెట్‌ సంఘం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి