Breaking News

జగన్ అండ్ కోకు పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్


Published on: 09 Jan 2026 14:53  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని విమర్శలు చేశారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని సూచించారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏదైనా చెడగొట్టడం, కూలగొట్టడం చాలా తేలిక.. నిర్మించడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించారు.

Follow us on , &

ఇవీ చదవండి