Breaking News

వాహనదారులకు బిగ్‌ అలర్ట్..


Published on: 03 Jan 2026 18:16  IST

రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ద్విచక్రవాహనాలు నడిపే వారు హెల్మెట్‌ తప్పిసరిగ్గా పెట్టుకోవాలనే రూల్‌ను కఠినతరం చేస్తున్నారు. కేవలం రైడర్ మాత్రమే కాదు.. బ్యాక్‌ సీట్‌లో కూర్చున్న వ్యక్తి కూడా కచ్చితంగా పెట్టుకోవాలని పోలీసులు అంటున్నారు. ఇప్పటి వరకు కేవలం విశాఖ పట్నంలోనే కఠినంగా అమలు చేస్తున్న ఈ రూల్స్‌ను ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి