Breaking News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..


Published on: 31 Dec 2025 14:22  IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 1ని 8వ పే కమిషన్ అమలు తేదీగా ప్రభుత్వం ప్రకటిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లో ప్రధాని నరేంద్ర మోదీ 8వ వేతన కమిషన్ గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. 7వ పే కమిషన్ కాలవ్యవధి నేటితో (డిసెంబర్ 31) ముగియనుంది.వాస్తవానికి పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడిన తరువాతే పెరిగిన శాలరీలు ఉద్యోగులకు అందుతాయి. వేతన కమిషన్ ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ఆమోదించాకే తుది నోటిఫికేషన్ వెలువడుతుంది. 

Follow us on , &

ఇవీ చదవండి