Breaking News

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్..


Published on: 31 Dec 2025 12:17  IST

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. చాలాకాలంగా జట్టులో అందుబాటులో లేడు. చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కనిపించాడు. మార్చి 9న న్యూజిలాండ్‌తో టీమిండియాకు జరిగిన ఫైనల్ మ్యాచులో బౌలింగ్ చేశాడు. అనంతరం ఫిట్‌నెస్ సమస్యల కారణంగా తుది జట్టుకు షమీ దూరమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏ టోర్నీలో.. ఏ ఇతర ఫార్మట్‌లోనూ అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే దేశవాళీల్లో మాత్రం రాణిస్తున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి