Breaking News

భారత్-పాక్ యుద్ధం మధ్యవర్తిత్వంపై చైనా


Published on: 31 Dec 2025 11:58  IST

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.భారత పాక్ పై దాడి చేసింది.ఆ పరిస్థితులు యుద్ధానికి తెరలేపాయి.యుద్దం జరగకుండా తామే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్  అప్పట్లో వ్యాఖ్యానించారు.దీనిపై మోదీ స్పందించి..కాల్పుల విరమణపై ఎవరూ మధ్యవర్తిత్వం చేయలేదని కౌంటర్ ఇచ్చారు .చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. ఇటీవల ఇదే అంశంపై కీలక ప్రకటన చేశారు. మే నెలలో భారత్ - పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తామే మధ్యవర్తిత్వం వహించి ఆపామని వాంగ్ యి చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి