Breaking News

కోచ్ కన్న ప్లేయర్లదే ఎక్కువ బాధ్యత..


Published on: 26 Nov 2025 11:15  IST

గౌతమ్‌ గంభీర్‌కు మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్‌గా తన పని తాను చేస్తున్నాడన్నాడు. ఓటములకు కోచ్‌ కన్నా కూడా ఆటగాళ్లే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాడు.హెడ్ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ తన పని తాను చేస్తున్నాడు. ఓ ఏడాది క్రితం భారత్ ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచింది. అలాగే టీ20 వరల్డ్‌కప్‌నూ కైవసం చేసుకుంది. ఇటీవల ఆసియా కప్‌లోనూ విజేతగా నిలిచింది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ విజయాలు అందాయి అని రైనా పేర్కొన్నాడు..

Follow us on , &

ఇవీ చదవండి