Breaking News

కీలక ఒప్పందాలు కుదర్చుకోనున్న సర్కార్..


Published on: 13 Nov 2025 16:55  IST

విశాఖలో రేపు, ఎల్లుండి సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనుండగా... ఇందు కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే విశాఖకు చేరుకుని పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. సీఐఐ సదస్సుకు ముందే వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఈ ఒప్పందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి