Breaking News

మద్యం ముడుపుల నిల్వ, రవాణాలో..


Published on: 30 Dec 2025 12:27  IST

మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును నిల్వ చేసి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించడంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని సిట్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా సోమవారం హైకోర్టుకు నివేదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తుడా వాహనాలను వినియోగించి సొమ్మును వివిధ నియోజకవర్గాలకు తరలించారని.. సదరు తుడా వాహనాలు ఆ సమయంలో మరో ప్రాంతంలో ఉన్నట్లు లాగ్‌ బుక్‌లో తప్పుగా నమోదు చేశారని తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి