Breaking News

వరిని మింగిన మొంథా


Published on: 05 Nov 2025 11:54  IST

మొంథా తుఫాన్‌ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1,38,391 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేయగా, ఆరు రోజుల ఎన్యూమరేషన్‌లో ఈ నష్టం 1,57,941 హెక్టార్లకు పెరిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా 3,10,784 మంది రైతులు నష్టపోయినట్లు నిర్ధారించామన్నారు. కాగా, వరి పండించిన రైతులకే ఎక్కువగా నష్టం జరిగిందని 1,29,635 హెక్టార్లలో వరి నీట మునిగడం, వాలిపోవడం వంటివి జరిగాయన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి