Breaking News

ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు..


Published on: 01 Nov 2025 17:38  IST

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత మహిళల జట్టు, సౌతాఫ్రికా మహిళల జట్టు మధ్య ఈ టైటిల్ పోరు జరగనుంది. అయితే, ఈ చారిత్రక మ్యాచ్‌పై ఇప్పుడు వర్షం ముప్పు పొంచి ఉంది. మహారాష్ట్రకు ఎల్లో అలర్ట్ జారీ అయినందువల్ల ఫైనల్ రోజు (ఆదివారం), రిజర్వ్ డే (సోమవారం) నాడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి