Breaking News

సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తారా?


Published on: 01 Nov 2025 17:10  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం నాడు నంద్యాల కలెక్టరేట్‌‌లో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇంత పెద్ద విపత్తు వస్తే ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి తన సలహాలు, సూచనలు అందజేయాల్సింది పోయి.. విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజల కష్టాల్లో వెన్నంట ఉండే నాయకుడు చంద్రబాబు అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి