Breaking News

సుల్తాన్‌పూర్‌లో వరుస చోరీలు..


Published on: 31 Oct 2025 14:18  IST

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి వద్దకు వచ్చే కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవాలని బీఆర్ఎస్ నేత ఐలాపూర్ మాణిక్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో (Sulthanpur) గురువారం జరిగిన దొంగతనాలపై బాధితులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని యువకులకు, వృద్ధులు, మహిళలకు దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి