Breaking News

ఇది బాబు సృష్టించిన విపత్తు


Published on: 31 Oct 2025 10:45  IST

అరకొర లెక్కల ప్రకారమే గడచిన విపత్తులకు చెల్లించాల్సి పంటనష్ట పరిహారం రూ.600కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టిందని విమర్శించారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ . ‘‘మిర్చిక్వింటాలు రూ.11,781కు కొంటామని, మామిడి కిలో రూ.12 చొప్పున తీసుకుంటామని, ఉల్లి క్వింటాలు రూ.1900కు కొనుగోలుచేస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారు’’ అని ఆరోపించారు. ప్రభుత్వం పంటనష్టం లెక్కలువేసి రైతులకు చెల్లింపులు జరిపాక, పరిస్థితినిబట్టి జిల్లాల్లో పర్యటనకు వస్తానని జగన్‌ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి