Breaking News

చైనా-పాక్ ఒప్పందం చెల్లదు..


Published on: 14 Jan 2026 11:07  IST

షక్సాగామ్ లోయ ప్రాంతంలో చైనా అభివృద్ధి పనులు చేపడుతోంది.ఈ లోయ లడఖ్‌కు ఉత్తరంగా,కారకోరం పర్వత శ్రేణిలో ఉంది.ఇది సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉండటంతో మన దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తారు.1963లో పాక్, చైనా మధ్య ఒక సరిహద్దు ఒప్పందం జరిగింది.ఆ ఒప్పందం ద్వారా పాక్..షక్సాగామ్ వ్యాలీని చైనాకు అప్పగించింది. అయితే, జమ్మూ-కశ్మీర్ పరిధిలో ఉన్న షక్సాగామ్ లోయను పాక్, చైనాకు అప్పగించడం చట్టబద్ధం కాదని భారత్ అప్పటినుంచి వాదిస్తోంది

Follow us on , &

ఇవీ చదవండి