Breaking News

రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్..


Published on: 02 Jan 2026 16:57  IST

నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఈరోజు (శుక్రవారం) కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఇద్దిరిని సిట్ విచారించనుంది. గతంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో సారి వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ కేసులో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి