Breaking News

శ్రేయా ఇన్‌ఫ్రా కంపెనీపై ఏపీ CID చర్యలు..


Published on: 02 Jan 2026 16:54  IST

ఆంధ్రప్రదేశ్ లోని శ్రేయా ఇన్‌ఫ్రా కంపెనీలపై  ఏపీ సీఐడీ (CID) చర్యలు వేగవంతం చేసింది. ఈ కంపెనీపై వందల కోట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్న నేపథ్యం లో సీఐడీతోపాటు, స్థానిక పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రేయా ఇన్‌ఫ్రా డైరెక్టర్లు, వారి బంధులు పేరిట ఉన్న స్థిరాస్తులును డిపాజిటర్ల రక్షణ చట్టం కింద అటాచ్  చేసే ప్రక్రియలో భాగంగా సీఐడీ అధికారులు ఈ రోజు (శుక్రవారం) క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినట్లు సమాచారం.దాదాపు రూ.206 కోట్లు వరకు మోసం జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి