Breaking News

చప్పిడిచేపల కూర.. గోదారోళ్ల నోరూర..


Published on: 02 Jan 2026 10:25  IST

నోరూరించే చేపల కూరలు తయారు చేయడంలో గోదారోళ్లు సిద్ధహస్తులు. సీజన్ల వారీగా దొరికే పులస, దొందు, చీరమీను తదితరాలను కొనుగోలు చేసి బంధుమిత్రులకు పంపుతుంటారు. ప్రధానంగా మహా రుచికరమైన చప్పిడి చేపలను గోదావరి తీరప్రాంతంలో ఉండే మత్స్యకార కుటుంబాలు తయారు చేసి విక్రయిస్తుంటాయి. కొయ్యింగ, కట్టెపరిగి, కడిస, ఇసుకదొందులు వంటి పచ్చిచేపలతో చప్పిడి చేపలు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. వీటిని ఎంతోమంది ఇష్టంగా తింటారు.

Follow us on , &

ఇవీ చదవండి