Breaking News

ఏపీలో భూ రిజిస్ట్రేషన్ స్కాం..


Published on: 16 Dec 2025 12:20  IST

బి.కోడూరు మండలంలో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రిజిస్టరు పొలాలను కూడా అగ్రిమెంట్లతో యథేచ్ఛగా ఆన్‌లైన్‌ చేశారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి పిత్రార్జిత భూములు కూడా దొంగ అగ్రిమెంట్లు తయారుచేసి తహశీల్దారు కార్యాలయంలో ఆన్‌లైన్‌ చేయించుకున్నారు.దొంగ అగ్రిమెంట్లతో ఆన్‌లైన్‌ చేయించుకున్న వారు వేరే వారికి పొలం అమ్మి రిజిస్టరు చేయించారు. ఇలాంటివి మండలంలో కోకొల్లలుగా ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి