Breaking News

రూ.2.40లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి..


Published on: 16 Dec 2025 16:37  IST

శిశు విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు పలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ విక్రయాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ గుట్టలో శిశు విక్రయం జరిగింది. పోలీసులకు ఆ శిశువు కన్న తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నలుగురు మధ్యవర్తులను అరెస్ట్ చేశారు.అలాగే ఆ శిశువు కన్న తల్లిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని.. విచారించారు.

Follow us on , &

ఇవీ చదవండి