Breaking News

డిసెంబరు నాటికి 95 ఈవీ బస్సులు


Published on: 11 Nov 2025 13:32  IST

నగరంలో డీజిల్‌ బస్సులను తగ్గిస్తూ ఈవీ బస్సులను పెంచేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. రెండేళ్లలో మూడు వేల ఎలక్ర్టిక్‌ బస్సులు నడపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్‌ జోన్‌ లో ఇప్పటికే 265 ఈవీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ క్రమంగా వాటి సంఖ్య పెంచుతోంది. నవంబరు నెలలో 35 ఎలక్ర్టిక్‌ బస్సులు తీసుకువస్తుండగా, 10 బస్సులను రెండు రోజుల క్రితం హయత్‌నగర్‌-2 డిపోకు కేటాయించారు.దీంతో ఆ డిపోలో ఈవీల సంఖ్య 55కు పెరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి