Breaking News

ఎదురెదురుగా ఊళ్లు.. వారధికి ఎన్నేళ్లు?


Published on: 20 Jan 2026 18:54  IST

పడవలో విహరిస్తున్న వీరంతా పర్యాటకులు కారు. పాయకరావుపేట మండలంలో తీరప్రాంత గ్రామాలైన పెంటకోట, రాజవరం గ్రామస్థులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రావాలంటే ఉప్పుటేరు మీదుగా పడవలో ప్రయాణించాల్సిందే. ఈ రెండు గ్రామాల మధ్య సుమారు 500 మీటర్ల వెడల్పున ఉప్పుటేరు ఉంది. పక్కనే సముద్రం ఉండటంతో నీటి ఒరవడితో నిండుగా ఉంటుంది. దశాబ్దాలుగా వీరంతా పడవలనే ఆశ్రయిస్తున్నారు. పడవ లేకపోతే సుమారు 25 కి.మీ. దూరం చుట్టూ తిరిగి వెళ్లాలి.

Follow us on , &

ఇవీ చదవండి