Breaking News

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!


Published on: 20 Jan 2026 15:17  IST

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది. ఇదే ధోరణి కొనసాగితే 2028 నాటికి భారత్‌ ప్రపంచపు మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, అలాగే 2030 నాటికి భారత్‌ ఎగువ మధ్య ఆదాయ (అప్పర్‌ మిడిల్‌ ఇన్‌కం) దేశాల జాబితాలో చేరుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది.ప్రపంచ బ్యాంకు ప్రస్తుత వర్గీకరణ వ్యవస్థ ప్రకారం.. ఈ స్థాయి భారతదేశాన్ని ఎగువ-మధ్య-ఆదాయ వర్గంలోకి మారుస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి