Breaking News

సొంత గడ్డపై మ్యాచులు నిషేధం..


Published on: 13 Jan 2026 15:14  IST

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ అభిమానులు తమ అభిమాన జట్టును బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో చూడలేకపోవచ్చు. తాజా నివేదికల ప్రకారం.. ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచులను బెంగళూరుకు బదులుగా ఇతర నగరాల్లో ఆడాల్సి ఉంటుంది. నవీ ముంబై, రాయ్‌పూర్ నగరాలు ఆర్‌సీబీకి కొత్త హోమ్ గ్రౌండ్‌లుగా మారే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి