Breaking News

సవాలక్ష కొర్రీలు.. పరిష్కారానికి వర్రీ


Published on: 12 Jan 2026 17:20  IST

అన్నదాతలు తమ వ్యవసాయ భూముల పట్టాలకు కొన్నేళ్లుగా ప్రజావాణి, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా వారి గోడు వినేవారే లేకుండా పోయారని ఆవేదన చెందుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా భూసమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దరఖాస్తులకు అధికారులు సవా లక్ష కొర్రీలు పెడుతూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలో ఇష్టానుసారంగా సర్వే నంబర్లలో తప్పులు దొర్లాయి.

Follow us on , &

ఇవీ చదవండి