Breaking News

చేతికి కట్టుతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి..


Published on: 08 Jan 2026 18:04  IST

సైకో వీరంగం సృష్టించిన ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. పీకలదాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చాడు. ఆస్పత్రి ఆవరణలో తన చేతిలో కత్తి పట్టుకుని హంగామా చేశాడు. ఆస్పత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేసి అందరినీ పరుగులు పెట్టించాడు.కత్తితో హల్ చల్ చేసిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడిగా గుర్తించారు..

Follow us on , &

ఇవీ చదవండి