Breaking News

కిలో బియ్యం రూపాయి..ఆటోకు రూ.50 కిరాయి


Published on: 02 Jan 2026 14:47  IST

భువనగిరి, ఆలేరు,సంస్థాన్‌ నారాయణపురం,అడ్డగూడూరు,బొమ్మలరామారం,జిల్లాలో సరిపడా రేషన్‌ దుకాణాలు లేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నా దుకాణం లేకపోవడంతో ఆటోలో వెళ్లి తెచ్చు కోవడానికి రూ.50 నుంచి రూ.100 ఖర్చు చేయాల్సి వస్తుంది.రేషన్‌ బియ్యం మా ఊళ్లోనే ఇవ్వాలి. ఏళ్లు గడుస్తున్నప్పటికీ గ్రామంలో రేషన్‌దుకాణం ఏర్పాటు కావడం లేదు.

Follow us on , &

ఇవీ చదవండి