Breaking News

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కింది..


Published on: 16 Dec 2025 18:59  IST

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని.. చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. సర్పంచులకు నిధులు ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలు కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఎమ్మెల్యేలు ఎవరు? అవి వాళ్ళ ఇంటి సొత్తు కాదు..అని ప్రశ్నించారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి