Breaking News

హిమాలయాల్లో అణు ముప్పు!


Published on: 16 Dec 2025 12:54  IST

మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరపై బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే మరోసారి సంచలన ఆరోపణలు చేశారు! చైనాపై గూఢచర్యానికి అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని మన హిమాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏకి వారిద్దరూ అనుమతి ఇచ్చారని.. గంగానది ఒడ్డున నివశిస్తున్నవారిలో ఇటీవలికాలంలో క్యాన్సర్‌ కేసులు పెరగడానికి, హిమాలయ ప్రాంతాల్లో విపత్తులు సంభవించడానికి కారణం ఇదేనని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ధ్వజమెత్తారు. 

Follow us on , &

ఇవీ చదవండి