Breaking News

మళ్లీ వస్తా


Published on: 16 Dec 2025 12:51  IST

దిగ్గజ ఫుట్‌బాలర్‌, అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మూడు రోజుల సుడిగాలి పర్యటన ముగిసింది. ‘ది గోట్‌ ఇండియా టూర్‌’లో భాగంగా ఈనెల 13న మెస్సీ కోల్‌కతాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో.. ఆదివారం ముంబైలో మాత్రం మెస్సీ ఈవెంట్‌ సక్సెస్‌ అయ్యింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు, అధికారులు, క్రీడా ప్రముఖులు అతడిని ప్రత్యక్షంగా తిలకించి మురిసిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి