Breaking News

బోధన్‌ వాసులకో గుడ్ న్యూస్..


Published on: 12 Nov 2025 15:38  IST

బెంగళూరు నుంచి ప్రతిరోజూ బోధన్‌ కు సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు టీజీఎస్‌ఆర్టీసీ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ప్రసాద్‌గౌడ్‌ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్‌లో బయల్దేరే బస్సు బాన్సువాడ, నర్సాపూర్‌, మెదక్‌, బాలానగర్‌ల మీదుగా హైదరాబాద్‌ జేబీఎస్‌ బస్టాండ్‌ కు చేరుతుందన్నారు. బెంగళూరుకు ఉదయం 5.45 గంటలకు మెజస్టిక్‌ బస్టాండ్‌కు వస్తుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి