Breaking News

జూబ్లీహిల్స్‌లో కారుదే జైత్రయాత్ర..


Published on: 05 Nov 2025 16:55  IST

హైదరాబాద్‌లోని ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌నకు చెందిన ఐఐటీయన్ల టీమ్‌ అక్టోబర్‌ 27 నుంచి, నవంబర్‌ 3 వరకు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి సర్వే చేసింది. ఇందులో బీఆర్‌ఎస్‌కే తమ ఓటు అని సర్వేలో పాల్గొన్న 46.5 శాతం మంది తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు 42.5 శాతం మంది మద్దతు ప్రకటించగా, బీజేపీకి 8.25 శాతం ఓట్లు వచ్చే అవకాశమున్నట్టు సర్వే సంస్థ పేర్కొన్నది. ఇతరులకు 2.75 శాతం మంది ఓటు వేయవచ్చని అంచనా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి